ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారు: ఎంపీ అర్వింద్

ABN, First Publish Date - 2021-12-07T23:27:47+05:30

టీఆర్‌ఎస్‌ ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారని ఎంపీ అర్వింద్‌ మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చౌరస్తాపై వదిలేశారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారని ఎంపీ అర్వింద్‌ మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చౌరస్తాపై వదిలేశారని ఆయన విమర్శించారు. రైతుల శ్రమతో కేసీఆర్, కేటీఆర్, రైస్ మిల్లర్లు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజీనామా చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. 



Updated Date - 2021-12-07T23:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising