ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తగ్గాక తిరుమలకు మరిన్ని బస్సులు

ABN, First Publish Date - 2021-11-26T09:46:27+05:30

తెలంగాణ నుంచి తిరుమలకు ప్రస్తుతం 30 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, కరోనా తగ్గిన తర్వాత మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని టీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌

తిరుమల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి తిరుమలకు  ప్రస్తుతం  30 ఆర్టీసీ బస్సులు  నడుస్తున్నాయని, కరోనా తగ్గిన తర్వాత మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ చెప్పారు. తిరుమలలో  గురువారం  శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్‌ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-11-26T09:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising