ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలహక్కులపై మోదీ ప్రభుత్వం దాడి: చాడ

ABN, First Publish Date - 2021-03-08T07:55:21+05:30

దేశంలోని ప్రజల హక్కులపై మోదీ ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, మార్చి 7: దేశంలోని ప్రజల హక్కులపై మోదీ ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఉపాధిహామీ   కూలీల సమస్యలపై  ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-03-08T07:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising