సీఎం కేసీఆర్ ను కలిసిన ఎన్నికైన ఎమ్మెల్సీలు
ABN, First Publish Date - 2021-11-29T02:09:13+05:30
ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రగతి భవన్ కు చేరుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. తమకు మరోసారి అవకాశం కల్పించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2021-11-29T02:09:13+05:30 IST