ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎన్నికైన ఎమ్మెల్సీలు

ABN, First Publish Date - 2021-11-29T02:09:13+05:30

ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రగతి భవన్ కు చేరుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. తమకు మరోసారి అవకాశం కల్పించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-11-29T02:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising