ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానర సైన్యాన్ని మించిపోయారు: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-09T21:35:25+05:30

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వానర సైన్యాన్ని మించిపోయారని కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వానర సైన్యాన్ని మించిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కోతులు ప్రత్యక్షంగా పంటలను తింటున్నాయన్నారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా ప్రజలను తింటున్నారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. 


Updated Date - 2021-11-09T21:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising