ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారే: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-04-12T22:56:22+05:30

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీ జలదోపిడిని అడ్డుకోలేని కేసీఆర్‌కు సాగర్‌లో ఓటు అడిగే హక్కు లేదని జీవన్‌రెడ్డి  పేర్కొన్నారు.




కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ తరలింపును సాకుగా చూపి రాయలసీమ ఎత్తిపోతల పథకం  చేపడుతున్నారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి రెండు టీఎంసీలనే సరిగా వాడుకోలేకపోతున్నామన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తితోనే మూడో టీఎంసీ పనులు చేపట్టారా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏడేళ్లయినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కరోనా విజృంభిస్తుంటే సాగర్‌లో కేసీఆర్‌ భారీ సభ పెట్టడం అవసరమా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-12T22:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising