ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల వల్ల కావలి నియోజకవర్గం నాశనమవుతోంది: ఎమ్మెల్యే రామిరెడ్డి

ABN, First Publish Date - 2021-08-04T00:59:39+05:30

జిల్లాలోని అధికారుల వల్ల కావలి నియోజకవర్గం నాశనమవుతోందని ఎమ్మెల్యే రామిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి: జిల్లాలోని అధికారుల వల్ల కావలి నియోజకవర్గం నాశనమవుతోందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కావలిలో జగనన్న ఇళ్ల స్థలాలను కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు పరిశీలించారు. త్వరలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ఆరోపణలు పెరుగకుండా ప్రభుత్వ ప్రధాన‌ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని సర్దుబాటు చేసారు.  

Updated Date - 2021-08-04T00:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising