ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర’

ABN, First Publish Date - 2021-12-22T18:12:26+05:30

రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదనివ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదనివ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రంలో రేషన్‌ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రజలను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వచ్చారని బరాబర్‌ అడుగుతామని చెప్పారు. రైతులను అడ్డం పెట్టుకుని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-12-22T18:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising