ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియా, రాహుల్ ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోంది: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-07-22T21:21:27+05:30

నరేంద్రమోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నరేంద్రమోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందన్నారు. దీనిపై నిరసన తెలపకుండా అడ్డుకోవడం దుర్మార్గమని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2021-07-22T21:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising