ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబ్జా రుజువైతే.. ముక్కు నేలకు రాస్తా

ABN, First Publish Date - 2021-12-07T13:39:03+05:30

తాను భూములను కబ్జా చేశానని ఆరోపించడం మతిలేని చర్య అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఎకరా భూమి కబ్జా చేసినట్లు రుజువైనా ముక్కు నేలకు రాస్తానని, తన భార్య చెప్పిన మాటకు కట్టుబడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 6 : తాను భూములను కబ్జా చేశానని ఆరోపించడం మతిలేని చర్య అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఎకరా భూమి కబ్జా చేసినట్లు రుజువైనా ముక్కు నేలకు రాస్తానని, తన భార్య చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలో నిర్వహించిన బీజేపీ రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. మంత్రి స్థాయిలో తానే.. బెదిరించి అసైన్డ్‌ భూములు తీసుకుంటే, మరి సీఎం స్థాయిలో కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఉంటాడో చెప్పాలన్నారు.

Updated Date - 2021-12-07T13:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising