ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లాలో విషాదం

ABN, First Publish Date - 2021-01-19T17:29:36+05:30

జిల్లాలోని సదాశివనగర్‎లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చెవి కమ్మలు కొనివ్వలేదని మనస్తాపంతో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పూజిత ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్‎లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చెవి కమ్మలు కొనివ్వలేదని మనస్తాపంతో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పూజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో జరిగింది. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-19T17:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising