ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి పట్టవస్రాలు సమర్పించిన మంత్రులు

ABN, First Publish Date - 2021-07-25T19:59:45+05:30

ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని మహాకాలి అమ్మవారికి పట్టు వస్ర్తాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని మహాకాలి అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారిని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ిఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని, కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని  మొక్కుకున్నట్టు తెలిపారు. 


Updated Date - 2021-07-25T19:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising