ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనిచేస్తారా.. లేదా వెళ్తారా..: మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ

ABN, First Publish Date - 2021-07-11T01:30:03+05:30

శానిటేషన్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ అధికారులపై మంత్రులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: శానిటేషన్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ అధికారులపై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలోని  మంచుకొండ గ్రామంలో శానిటేషన్ పనులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. గ్రామాల్లో శానిటేషన్ అధ్వాన్నంగా ఉంది. దీంతో మంచిగా పనిచేస్తారా.. లేదా వెళ్తారా.. అంటూ జిల్లా పంచాయతీ అధికారిపై మంత్రులు మండిపడ్డారు. రఘునాథపాలెం మండలంలోని బుడిదంపాడులో మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని మంత్రులు సందర్శించారు. 

Updated Date - 2021-07-11T01:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising