ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్ ఛైర్మన్లకు మంత్రి తలసాని అభినందన

ABN, First Publish Date - 2021-12-29T20:22:18+05:30

తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు చైర్మన్ లకు పశుసంవర్ధక శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు చైర్మన్ లకు పశుసంవర్ధక శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి కార్యాలయాలకు వెళ్లిన మంత్రి కొత్త ఛైర్మన్లను అభినందించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఛైర్మన్లుగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.కార్యక్రమాలలో మంత్రి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-12-29T20:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising