ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారులను రైల్వే అధికారులు మూసివేయడం సరికాదు:తలసాని

ABN, First Publish Date - 2021-12-10T20:49:31+05:30

ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల హమాలీ బస్తీలో బస్తీ దవాఖానాను ఆయన  ప్రారంభించారు.ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని బస్తీవాసులు మంత్రిని ప్రశ్నించారు.ఈ విషయంలో రైల్వే అధికారులు తీసుకున్న చర్యలు సరికాదని, వెంటనే రహదారిని తెరిచి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాలని మంత్రి తలసాని రైల్వే అదికారులను కోరారు. ఉన్నఫళంగా రహదారులను ఎలా మూసి వేస్తారని ఆయన ప్రశ్నించారు.


మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులను మంత్రి తలసానిఆదేశించారు. రైల్వే అధికారులు రహదారులను మూసి వేయడం వల్ల స్థానికులకు ఇబ్బందిగా మారిందన్నారు.ఇంత జరుగుతున్నా స్థానిక బిజెపి నేతలు నోరు మెదపక పోవడం విడ్డూరంగా వుందని మంత్రి విమర్శించారు. రైల్వే అధికారులు బస్తీ ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే చర్యలను మానుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-12-10T20:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising