ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలి: తలసాని

ABN, First Publish Date - 2021-10-02T20:36:51+05:30

ప్రజలు పండగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజలు పండగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని అన్నారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు మరింత గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మ ప్రపంచ పండుగ గా మారడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు.మహిళలు బతుకమ్మను గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మంత్రి తెలిపారు.ఈ సంవత్సరం కోటి 8 లక్షల చీరల పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.

Updated Date - 2021-10-02T20:36:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising