ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలను పటిష్టం చేశాం: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2021-08-01T17:00:46+05:30

బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలను పటిష్టం చేశాం: మంత్రి తలసాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలను పటిష్టం చేశామని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరమే బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్‌ ప్రకటించారని తలసాని తెలిపారు. రేవు రంగం కార్యక్రమం తర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని తలసాని పేర్కొన్నారు. తొలిసారి ప్రైవేట్‌ ఆలయాలకు నిధులు ఇచ్చామని తలసాని చెప్పారు. భక్తులకు మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని తలసాని స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-01T17:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising