ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రాజెక్టులు తీసుకురండి... బీజేపీ నేతలకు శ్రీనివాస్ గౌడ్ సవాల్

ABN, First Publish Date - 2021-12-27T00:16:04+05:30

హైదరాబాద్‌కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి కేంద్రం గర్వపడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: హైదరాబాద్‌కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి కేంద్రం గర్వపడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి ప్రజలు వలస వెళ్లేవారని, ఇప్పుడు జిల్లాకే వస్తున్నారని ఆయన చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్మాలనుకుంటోందన్నారు. జాతీయ హోదా ప్రాజెక్టులు తెలంగాణకు బీజేపీ నేతలు తీసుకురండని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. 

Updated Date - 2021-12-27T00:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising