కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సబితా
ABN, First Publish Date - 2021-05-18T17:50:41+05:30
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ను సందర్శించారు.
హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం నగరంలోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ను సందర్శించారు. ఆస్పత్రిలో కారోనా రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, ఇతర అంశాలపై వైద్యులు, అధికారులతో మంత్రి సబితా సమీక్ష జరిపారు.
Updated Date - 2021-05-18T17:50:41+05:30 IST