ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

ABN, First Publish Date - 2021-05-13T19:48:28+05:30

నిజామాబాద్: ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. కరోనా చికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. కరోనా చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వైద్యం సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కరోనా వస్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం అందిస్తామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.


Updated Date - 2021-05-13T19:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising