ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచింది: మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-27T15:49:33+05:30

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలో ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పడం అసాధ్యమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలో ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పడం అసాధ్యమన్నారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామన్నారు. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్‌ చెప్పమన్నామన్నారు. ఏడాదికి ఒకేసారి టార్గెట్‌ ఇవ్వలేమని కేంద్రం చెప్పిందన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-11-27T15:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising