ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-10-01T00:55:44+05:30

యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్ లో జరిగిన సమీక్ష లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్ లో జరిగిన సమీక్ష లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభిృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వీసీ ప్రవీణ్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలన్న విషయం పై చర్చించామన్నారు.


వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి ? మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది ? అన్నవిషయాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ సూచనల పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం రేపు తుది నివేదిక అందజేస్తామన్నారు.

Updated Date - 2021-10-01T00:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising