ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్లను కేంద్రం కొంటుందా? లేదా?: మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-10T02:00:37+05:30

రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొంటుందో, లేదో బీజేపీ నాయకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొంటుందో, లేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అసలు విషయం చెప్పడం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయని, రా రైస్ రావని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేసారు. దీనికి పరిష్కారం చూపించే బాధ్యత కేంద్రంపై లేదా అని నిరంజన్‌రెడ్డి నిలదీసారు. ప్రజాస్వామ్య హక్కులపై మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా అని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజల ఆవేదన కేంద్రానికి పట్టదా అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. 


Updated Date - 2021-11-10T02:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising