ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మంత్రులు

ABN, First Publish Date - 2021-11-06T02:17:02+05:30

రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృ మూర్తి శాంతమ్మ పరమపదించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృ మూర్తి శాంతమ్మ పరమపదించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన వారిలో మంత్రి మల్లారెడ్డి,చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కేపి వివేకానంద్ తో కలిసి పరామర్శించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.  

Updated Date - 2021-11-06T02:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising