ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కేంద్రమంత్రి పీయూష్‌తో మంత్రి కేటీఆర్ బృందం భేటీ

ABN, First Publish Date - 2021-11-23T16:50:49+05:30

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్‌లోని బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోని బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఎంత ధాన్యం?.. ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని బృందం సభ్యులు కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశానికి మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లనున్నారు. 

Updated Date - 2021-11-23T16:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising