ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష

ABN, First Publish Date - 2021-09-13T23:20:29+05:30

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా విగ్రహాల మళ్లింపుపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా విగ్రహాల మళ్లింపుపై అధికారుల దృష్టి పెట్టాలన్ననారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బల్దియా, నిమజ్జనానికి 23 మినీ చెరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. విగ్రహాలకు జియో ట్యాగింగ్, బల్దియా సూచించిన చెరువుల్లోనే విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయలని సూచించారు. ఏ విగ్రహం ఏ చెరువులో నిమజ్జనం చేయాలో జియో ట్యాగింగ్‌లో పొందుపర్చాలని నిర్ణయించారు. విగ్రహాల నిమజ్జనంలో గందరగోళం లేకుండా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయలన్నారు.

Updated Date - 2021-09-13T23:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising