ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండేకు మంత్రి కేటీఆర్ లేఖ

ABN, First Publish Date - 2021-08-06T00:10:38+05:30

కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండేకు మంత్రి కేటీఆర్ లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్‌ను పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. మూతపడిన సీసీఐని తిరిగి ఏర్పాటు చేసేలా చూడాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే‌కి లేఖ రాశారు. గతంలో పలుమార్లు ఈ అంశంపై కేంద్రానికి తెలిపినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. 1996లో నిధుల లేమీతో మూతపడిన ప్లాంట్‌ను తిరిగి ఓపెన్ చేయడం వల్ల మరట్వాడ , విదర్భ , ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సిమెంట్ కొరత తీరుతుదని కేటీఆర్ తెలిపారు. 

Updated Date - 2021-08-06T00:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising