ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదు: మంత్రి కొప్పుల

ABN, First Publish Date - 2021-07-31T20:53:26+05:30

బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం జమ్మికుంట పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ముహమా బీజేపీ నాయకులది అని ఎద్దేవా చేశారు. రెండు వేలు ఇవ్వలేని వాళ్లు రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఏం మాట్లాడారని ప్రశ్నించారు. వందలాది సంవత్సరాలుగా వెనుక బడి ఉన్న కులాలకు దళిత బంధు ఒక వరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 

Updated Date - 2021-07-31T20:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising