ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రోటోకాల్ వివాదం’పై ఏబీఎన్ హెడ్‌లైన్స్ షోలో మంత్రి జగదీష్ వివరణ

ABN, First Publish Date - 2021-07-29T17:31:29+05:30

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రోటోకాల్ వివాదంపై నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఏబీఎన్ హెడ్‌లైన్స్ షోలో వివరణ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రోటోకాల్ వివాదంపై నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఏబీఎన్ హెడ్‌లైన్స్ షోలో వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం ఏబీఎన్ హెడ్‌లైన్స్ షో ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి.. తాము ప్రోటోకాల్ పాటించామని చెప్పారు. ప్రోటోకాల్‌ను అధికారులు నిర్ణయిస్తారని, ఆ విషయం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. తన వద్ద నుంచి మైక్‌ను లాగేసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డే ఒప్పుకున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-07-29T17:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising