కోట్లాది మంది ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే అది పోలీసుల వల్లే: జగదీష్రెడ్డి
ABN, First Publish Date - 2021-10-21T15:39:49+05:30
కోట్లాది మంది ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే అది పోలీసులు రక్షణగా ఉన్నారన్న నమ్మకంతోనేని మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు.
నల్లగొండ : కోట్లాది మంది ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే అది పోలీసులు రక్షణగా ఉన్నారన్న నమ్మకంతోనేని మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పోలీస్ అమర వీరులను సరిగ్గా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే పోలీస్ కుటుంబాలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టారన్నారు. పోలీసులు రక్షణ కోసమే కాకుండా పలు కార్యక్రమాలతో సమాజంలో భాగస్వామ్యం చేసి ప్రజలకు చేరువయ్యేలా చేపట్టామని జగదీష్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-10-21T15:39:49+05:30 IST