ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ఆటలు సాగవు: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-07-08T21:45:04+05:30

ఇక ఆటలు సాగవు: మంత్రి జగదీష్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు నీటిని అక్రమంగా తోడుకుపోతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని ఆయన సూచించారు. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను, ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు.. ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా ఫలితం ఉండదన్నారు. 

Updated Date - 2021-07-08T21:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising