ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. జియో వచ్చింది: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-09-15T22:57:06+05:30

బీజేపీపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరీంనగర్: బీజేపీపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. రిలయన్స్ జియో వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపు ఎల్‌ఐసీ పరిస్థితి అదే కాబోతుందన్నారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరగదని హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ కనీసం 10 లక్షల పని చేశాడా అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఎంపీగా సంజయే చేయనప్పుడు, ఈటల చేస్తాడా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. 

Updated Date - 2021-09-15T22:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising