ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారు: మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-10-22T23:15:13+05:30

ప్రజలకు తాము మాటలు చెబుతాం తప్ప, పని చేయబోమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్: ప్రజలకు తాము మాటలు చెబుతాం తప్ప, పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారని బీజేపీ నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదని హరీష్‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. మరి రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పుకోగలదా అని ఆయన నిలదీసారు. ప్రజలను వంచించడంలో బీజేపీని మించినవారు లేరని హరీష్‌రావు ఆరోపించారు. 

Updated Date - 2021-10-22T23:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising