ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల నిర్లక్ష్యంతోనే ఇళ్లు రాలేదు: మంత్రి గంగుల

ABN, First Publish Date - 2021-07-10T00:51:10+05:30

బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజుందర్‌పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజుందర్‌పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. మంత్రిగా ఉండి కూడా ఈటల నిర్లక్ష్యంతోనే హుజురాబాద్‌ నియోజక వర్గంలో నిరుపేదలకు ఇళ్లు అందుబాటులోకి రాలేదని మంత్రి ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గాల్లో 70 శాతం ఇళ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. వచ్చే ఆగస్ట్‌ 15 వరకు  హుజురాబాద్‌లోని 500 డబుల్‌ బెడ్‌రూమ్‌లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈటల అభివృద్ధి చేయలేదు కాబట్టే తాము అభివృద్ధి చేస్తామని మంత్రి  కమలాకర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-10T00:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising