ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం సేకరణ సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-09-03T08:44:00+05:30

తెలంగాణ నుంచి బియ్యం సేకరణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేను మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్ర పౌరసరఫరాల కార్యదర్శికి గంగుల వినతి


హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి బియ్యం సేకరణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేను మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఢిల్లీలోని కృషి భవన్‌లో గురువారం ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా 2020- 21 యాసంగి సీజన్‌కు సంబంఽధించిన పారాబాయిల్డ్‌ రైస్‌ వాటాను పెంచాలని కోరారు. మొత్తం 50 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు ఎఫ్‌ఐసీ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని సుదాన్షు పాండే హామీ ఇచ్చారని గంగుల కమలాకర్‌ తెలిపారు.


Updated Date - 2021-09-03T08:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising