ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-03-21T17:02:50+05:30

బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని.. మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని.. మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతు ఉంది కాబట్టే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిచామన్నారు. బీజేపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే కౌన్సిల్‌లో స్థానం లేకుండా పోయిందని చెప్పారు. టీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయించి లబ్ధి పొందాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించారన్నారు. ఇప్పటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 

Updated Date - 2021-03-21T17:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising