ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పింఛన్లు

ABN, First Publish Date - 2021-01-18T08:53:59+05:30

రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


పాలకుర్తి, జనవరి 17: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఆదివారం నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకంగా కలగకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన అన్నారు.

Updated Date - 2021-01-18T08:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising