ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా, మండల పరిషత్ లకు రూ.250 కోట్ల నిధుల విడుదల

ABN, First Publish Date - 2021-12-05T20:10:21+05:30

స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసిఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ లకు తాజాగా 250 కోట్ల నిధులను విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసిఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ లకు తాజాగా 250 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ లకు 125 కోట్ల 87 లక్షల 50 వేల 500 రూపాయలు, మండల పరిషత్ లకు 124 కోట్ల 12 లక్షల 49వేల 500 రూపాయలు విడుదల అయ్యాయి.


కాగా,ఈ నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.ఈ నిధులను జిల్లా, మండల పరిషత్ ల అభివృద్ధి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-12-05T20:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising