ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్న ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-10-10T19:40:21+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరంలో గల ప్రసిద్ధ సత్యనారాయణస్వామి వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరంలో గల ప్రసిద్ధ సత్యనారాయణస్వామి వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ధర్మకర్తలు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు. వేదపండితులు స్వామి వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్వామి వారిని రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. స్వామి వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నానన్నారు. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిడీలసి జీవిస్తున్నందులకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు

Updated Date - 2021-10-10T19:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising