ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీమలవారిగూడెం...పేరే పల్లి రోడ్డుపనులకు గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2021-10-08T19:59:06+05:30

సింగరేణి మండలం చీమల వారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు మరియు బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సింగరేణి మండలం చీమల వారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు మరియు బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు. తెలంగాణ శాసన సభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.సింగరేణి మండలం చీమల వారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు మరియు బ్రిడ్జి కోసం 4 కి. మీ. బీటీ రోడ్డు తో పాటు 12 సిడి పనులను 5 కోట్లతో సంబధిత అధికారులు అంచనా వేశారన్నారు. ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Updated Date - 2021-10-08T19:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising