ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పంచాయితీరాజ్ శాఖ కమిషనర్

ABN, First Publish Date - 2021-09-05T20:43:56+05:30

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ శరత్ ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ శరత్  ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నూటికి 60 శాతం పైన  ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే రాష్ట్ర అభివృద్ధియని విశ్వసించే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న  వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు  కావటానికి అహర్నిశలు కృషి చేయాలని మంత్రి కోరారు.

Updated Date - 2021-09-05T20:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising