ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

ABN, First Publish Date - 2021-08-21T22:39:08+05:30

అనాథలకు హక్కులు కల్పించడానికి సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులు,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను నియమించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అనాథలకు హక్కులు కల్పించడానికి సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను నియమించారు.ఈ నేపధ్యంలో గాదె ఇన్నయ్య నేతృత్వంలో  ఫోర్స్,ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి అనాథల కొరకు ప్రత్యేక చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.అలాగే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో తమ సమస్యలను వివరించాలని కోరారు. వారి సమస్యలను సామరస్యంగా విన్నమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించి సీఎం కెసిఆర్ గారితో చర్చిస్తానని తెలిపారు.

Updated Date - 2021-08-21T22:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising