ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల

ABN, First Publish Date - 2021-04-16T19:20:03+05:30

మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా: మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్, కరోనా టీకా కొరత లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందని, కేంద్ర మంత్రి  హర్ష వర్ధన్‌ని రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను ఎక్కువగా సరఫరా చేయాలని కోరామన్నారు. 25 ఏళ్లపై వారికి వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ బ్లాక్‌లో కొనవద్దని సూచించారు. ఎమర్జెన్సీలోనే వాడాలని, సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోందన్నారు. అయినా లాక్ డౌన్‌లు, కర్ఫ్యూ, 144 సెక్షన్స్ ఉండవని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-16T19:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising