ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టం ఆమోదించిన రోజే మూడు రాజధానులు

ABN, First Publish Date - 2021-08-04T00:19:11+05:30

రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. రాజధాని చట్టం ఆమోదించిన రోజే మూడు రాజధానులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామన్నారు. విశాఖ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయనివ్వబోమన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్నుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స విమర్శించారు. తిరుపతిలో వేగంగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయని మంత్రి బొత్స తెలిపారు. 

Updated Date - 2021-08-04T00:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising