ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టికెట్ కోసం వెళ్లిన వ్యాపారి.. బంగారం, వెండి, నగదు చోరీ..

ABN, First Publish Date - 2021-08-14T03:37:37+05:30

టికెట్ కోసం వెళ్లిన వ్యాపారి.. బంగారం, వెండి, నగదు చోరీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: బోధన్ బస్టాండ్‌లో భారీ దొంగతనం జరిగింది. బోధన్‌ నుంచి హైదరాబాద్‌ వ్యాపారి దళపతి తిరుగు పయనమైయ్యారు. తన వెంట తీసుకువస్తున్న బంగారం, వెండి, నగదు చోరి అయిందని వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఎక్కి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లి వచ్చే లోపల చోరి జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-08-14T03:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising