ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతానికి యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-05-09T06:21:22+05:30

సిద్దిపేట రూరల్‌ మండలంలోని తోర్నాల మధిర గ్రామమైన వడ్డెర కాలనీలో శనివారం విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట రూరల్‌, మే 8: సిద్దిపేట రూరల్‌ మండలంలోని తోర్నాల మధిర గ్రామమైన వడ్డెర కాలనీలో శనివారం  విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వల్లెపు ప్రశాంత్‌ (20) తన ఇంటి మేడపై నుంచి దిగుతుండగా మెట్లకు గల ఇనుప కడ్డీలను పట్టుకోగా షార్ట్‌సర్క్యూట్‌  సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఎల్లయ్య  ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట రూరల్‌ ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-09T06:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising