ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

ABN, First Publish Date - 2021-05-10T05:38:04+05:30

ఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రధాన పైపులైన్‌ లీకేజీ కారణంగా పలుకాలనీలకు నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, మే 9:  ఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రధాన పైపులైన్‌ లీకేజీ కారణంగా పలుకాలనీలకు నాలుగు రోజులుగా తాగునీటి  సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీలవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం మున్సిపాలిటీకి చెందిన నీటి సరఫరా విభాగం సిబ్బంది పైప్‌లైన్‌కు మరమ్మతులు  చేపట్టారు. ఆదివారం రాత్రి వరకు పనులు పూర్తి చేయించి, సోమవారం నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌ తెలిపారు. 


 


Updated Date - 2021-05-10T05:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising