ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వేంకటేశ్వరస్వామి రఽథం ఊరేగింపు

ABN, First Publish Date - 2021-01-12T05:50:03+05:30

: సంగారెడ్డి శివారులోని శ్రీవైకుంఠపురంలో వెలసిన మహాలక్ష్మీ గోదాసమేత విరాట్‌ వేంకటేశ్వరస్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం కన్నులపండువగా సాగింది.

శ్రీవారి రఽథయాత్రలో పాల్గొన్న దేవనాఽఽథజీయర్‌స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరైన దేవనాథజీయర్‌స్వామి

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 11 : సంగారెడ్డి శివారులోని శ్రీవైకుంఠపురంలో వెలసిన మహాలక్ష్మీ గోదాసమేత విరాట్‌ వేంకటేశ్వరస్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం కన్నులపండువగా సాగింది. పట్టణంలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌ నుంచి ప్రారంభమైన రథయాత్ర ఐబీ, కొత్తబస్టాండ్‌, పాత బస్టాండ్‌ మీదుగా శ్రీవైకుంఠపుర దేవస్థానికి చేరుకుంది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకందాడై వరదాచార్యులు పర్యవేక్షణలో శ్రీవారి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. అహోబిల దేవనాఽఽథజీయర్‌స్వామి హారతి ఇచ్చి రధయాత్రను ప్రారంభించగా డీఎస్పీ బాలాజీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రలో దారిపొడవునా రంగురంగుల ముగ్గులు, మహిళల కోలాటాలు, భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా రథోత్సవానికి భక్తులు నీరాజనం పలికారు.

Updated Date - 2021-01-12T05:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising