ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలు

ABN, First Publish Date - 2021-04-16T05:27:10+05:30

రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది వద్ద చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణరావుపేట, ఏప్రిల్‌ 15: రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, జిల్లాల గ్రామాలకు చెందిన భూమయ్య, మహేష్‌, భానుప్రసాద్‌, రాజు, నవీన్‌ రెండు బైకులపై సిద్దిపేట వైపు వెళ్తున్నారు. గుర్రాలగొంది గ్రామానికి చేరుకునే సమయంలో బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


 

Updated Date - 2021-04-16T05:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising