ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై ట్రక్కులు బోల్తా

ABN, First Publish Date - 2021-03-07T05:05:53+05:30

మండలంలోని ముసాయిపేట బంగారమ్మ ఆలయం వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం పలు వాహనాలు ఒక దానికొకటి ఢీకొనడంతో రెండు ట్రక్కులు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

రహదారిపై బోల్తాపడిన ట్రక్కు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, మార్చి 6: మండలంలోని ముసాయిపేట బంగారమ్మ ఆలయం వద్ద  44వ జాతీయ రహదారిపై శనివారం పలు వాహనాలు ఒక దానికొకటి ఢీకొనడంతో రెండు ట్రక్కులు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అల్లం, ఎల్లిగడ్డ లోడుతో తూప్రాన్‌ నుంచి చేగుంటకు వెళుతున్న ట్రక్కు (టాటా ఏస్‌), జాతీయ రహదారిపై డివైడర్‌లోని మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకరును ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన మరో ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రెండు ట్రక్కులు బోల్తా పడ్డాయి. చేగుంట పోలీసులు వాటిని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


Updated Date - 2021-03-07T05:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising